Header Banner

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి! అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు..

  Sun Apr 20, 2025 20:31        India, Sports

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లి గ్రామంలో పిడుగు పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.గ్రామానికి చెందిన ఆకాష్(17), తన్ని(18) క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడింది. దీంతో వీరిద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు.. చికిత్స కోసం కంభంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.అయితే మృతి చెందిన యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరోవైపు వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వాతావరణంలో సైతం తేమ శాతం కనిష్టానికి చేరుకుంది. దీంతో ఓ విధమైన ఉక్కపోతకు జనం గురవుతున్నారు. అలాంటి వేళ.. వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. దాంతో ఉన్నట్టు ఉండి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరహా వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో సర్వ సాధారణమైపోయింది. ఇంకోవైపు.. ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం పలుమార్లు సూచించిన సంగతి తెలిసింది. అలాగే పిడుగులు పడే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్న విషయం విధితమే.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia